భగవద్గీత
అద్యాయం 10
శ్లోకం 22
వేదానాం సామవేదో స్మి దేవానామస్మివాసవః |
ఇంద్రియాణాం మనశ్చస్మి భూతానామస్మి చేతనా ||
అర్థం :-
వేదములలో నేను సామవేదమును. దేవతలలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో చైతన్యమును నేను.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి