భగవద్గీత
అద్యాయం 10
శ్లోకం 14
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దావవాః ||
అర్థం :-
ఓ కేశవా! నీవు చెప్పునది అంతయునుసత్యమే. హే భగవన్! నీ లీలా మయస్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలిసికొనజాలరు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి