భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం34

అధ్యాయం 1
శ్లోకం 34
ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ||


అర్ధం:-
గురువులు, తండ్రులు, తాతలు కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు,
బావమరుదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి  చేరియున్నారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...