అధ్యాయం 1
శ్లోకం 33
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ |
త ఇమే వస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||
అర్ధం :-
మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణములయెడ ఆశలు వదులుకొని యుద్ధములకు వచ్చియున్నారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి