భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం33

అధ్యాయం 1
శ్లోకం 33
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ |
త ఇమే వస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||



అర్ధం :-
మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణములయెడ ఆశలు వదులుకొని యుద్ధములకు వచ్చియున్నారు. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...