అధ్యాయం 1
శ్లోకం 28
కృపయా పరయావిష్టో విషీధన్నిదమబ్రవీత్ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||
శ్లోకం 29
సీదంతి మామ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శేరీరే మే రోమహర్షశ్చ జయతే ||
అర్ధం:-
సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరిని చూచి, కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణాసమంచితుడై శోకసంతప్తుడై ఇట్లు పలికెను.
అర్జునుడు పలికెను :- ఓ కృష్ణా ! సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజనసమూహమును జూచి, నా అవయవములు శిథిలముగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి