భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం22

అధ్యాయం 1
శ్లోకం 22
యావదేతాన్ నిరీకే హం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహా యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ||




అర్ధం:-
రణరంగమునందు  యుధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్షయోధు 
లందరిని బాగుగా పరిశీలించునంతవరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంతవరకును రధమును నిలిపియుంచుము.  


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...