భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం19

అధ్యాయం 1
శ్లోకం 19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ |
నభశ్చ పృథివీం చైవ తూములో వ్యనునాదయన్||

అర్ధం :-

పాండవపక్షమహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్ధరిల్లినవి.
ఆ శంఖారావంలు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలమయ్యాయి.




  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...