అధ్యాయం 1
శ్లోకం 19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ |
నభశ్చ పృథివీం చైవ తూములో వ్యనునాదయన్||
అర్ధం :-
పాండవపక్షమహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్ధరిల్లినవి.
ఆ శంఖారావంలు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలమయ్యాయి.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి