భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం18

అధ్యాయం 1
శ్లోకం 18
ధ్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహభహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || 


అర్ధం:-
ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, భుజబలశాలి సుభద్ర పుత్రుడు 
అయిన అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...