అధ్యాయం 1
శ్లోకం 17
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండి చ మహారాధః |
దృష్టధ్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చపరాజితః ||
అర్ధం:-
మహాధనుర్థిరియైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడును,
విరాటరాజు, అజేయుడైన సాత్యకి తమ తమ శంఖములను పూరించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి