భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం14

అధ్యాయం 1
శ్లోకం 14
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవ: పాండవశ్సైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః ||

అర్ధం :-
తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన  మహారథముపై  
ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...