భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం42

అధ్యాయం 2

శ్లోకం 42

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చతః |

వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||

అర్ధం :-

ఓ అర్జునా! వివేకహీనులైన జనులు ప్రాపంచికభోగములయందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యములయొక్క బాహ్యర్థములయందే ప్రీతివహింతురు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...