భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 53

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |

సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి ||

అర్ధం :- 

నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా, నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...