అధ్యాయం 2
శ్లోకం 56
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||
అర్ధం :-
దుఃఖములకు క్రుంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివడు, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును ఐనట్టి ముని స్థితప్రజ్ఞుడు అనబడును.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి