భగవద్గీత

అధ్యాయం 2
శ్లోకం 55

శ్రీభగవాన్ ఉవాచ

ప్రజహతి యదా కామాన్ సర్వన్ పార్థ మనోగతాన్ |

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||

అర్ధం :- 

శ్రీభగవానుడు పలికెను :- ఓ అర్జునా మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందుసంతుష్టుడైనవానిని, అనగా పరమత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందినవానిని స్థితరగ్ఞుడని యందురు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...