భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం39

అధ్యాయం 2

శ్లోకం 39

ఏషా తే భిహితా సాంఖ్యే భుద్ధిర్యోగే త్విమాం శృణు |

బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ||

అర్ధం :-

ఓ పార్థా! ఈ  బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపాను. ఇప్పుడు దానినే కర్మయోగదృక్పథముతో వివరించెదను, విను. దానిని ఆకళింపుచేసికొని, ఆచరించినచో కర్మబంధములనుండి నీవు ముక్తుడవయ్యెదవు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...