అక్రూరుని హస్తిన పురానికి పంపిన శ్రీకృష్ణుడు

అక్రూరుని హస్తిన పురానికి పంపిన శ్రీకృష్ణుడు 



ఒకరోజు శ్రీ కృష్ణుడు హస్తినాపురానికి అక్రూరుని పంపిస్తామని బలరాముడు ఉద్యోగులతో కలిసి అతని ఇంటికి వెళ్లారు. అక్రూరుడు వారిని చూడగానే లేచి శ్రీ కృష్ణ బలరాముల కి నమస్కరించి కౌగిలించుకున్నారు. వారిని ఆహ్వానించి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశారు. పాత అక్రూరుడు శ్రీకృష్ణుడు పాదాలను తన ఒడిలో పెట్టుకొని వత్తుతూ ఇలా అన్నారు. మహాత్ములారా మీ శౌర్య పరక్రమాల వలన కంసుడు అతని అనుచరులు అరాచకాలు మధుర నగరం విముక్తి పొందింది. యాదవ వంశ వుద్దరించబడింది. ఓ పరమేశ్వరా! భవబంధాలు జ్ఞానస్వరూపుడు అయిన నీకు అంటుతాయా? సకల లోకాలకు మేలు కలిగించేది వేద మార్గం. నీవు భూభారం తగ్గించటానికి రాక్షసులందరినీ సంహరించి వసుదేవుని ఇంట అవతరించావు. నీవు దయతో రావటం వలన మా ఇల్లు పావనం అయ్యాయి.రాక్షసులూ నాస్తిక మార్గాల రచయిత ఆవేదన మార్గం అంతరించి పోయే సమయం వస్తే, నీవు అవతరించి ధర్మమును కాపాడావు.అక్రూరుడు మాట్లాడుతూ ఉండగా శ్రీకృష్ణుడు ఇలా అన్నారు. అక్రూరా! నేను మా బంధువు.వరసకు తండ్రివి. దయాసముద్రుడివి. మహాత్మా! భగవాన్ భక్తుడవై నీవు మా కోరిక తీర్చగల సమర్థుడివి. పాండురాజు చనిపోవడంతో ధృతరాష్ట్రుని ప్రకారం తల్లి అయిన కొద్ది తో పాండవులు హస్తినాపురం లో ఉంటున్నారు అంట. అంధుడైన ధృత రాష్ట్రుడు తన వందమంది కొడుకుల పైన వ్యామోహంతో కౌరవులను పాండవులను సమానంగా చూడటం లేదు. అలా కౌరవులు పాండవుల ఇద్దరు రెండు పక్షాలుగా ఉన్న ఇద్దరు చుట్టాలే కదా. కనుక ఇరుపక్షాల వారికి మేలు కలిగేటట్లు వారు సంతోషంగా ఉంటే రాబోయే ప్రమాదాన్ని మీరు హస్తినాపురానికి పరామర్శించడానికి వెళ్ళవచ్చు. అని చెప్పి శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు, ప్రియుడి ఇంటి నుండి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే అక్రూరుడు హస్తినాపురానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ హస్తినాపురంలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, బహ్లీకుడు, భరద్వాజుడు, గౌతముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, కుంతీదేవి వంటి పాండవులను మిగిలిన చట్టాలను అక్కడ చూశారు. వారు చేసిన అభివృద్ధి సత్కారాలను పొందారు. చిన్నాపురం లో కొన్ని రోజులు అక్కడే ఉన్నారు అక్రూరుడు. ఒకరోజు వెదురు వింటుండగా కుంతిదేవి అకృరుడితో ఇలా అన్నారు. అన్నయ్య! తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, అల్లుళ్లు, అన్నదమ్ములు హలో ఎక్కడికి పంపేటప్పుడు నీతో ఏమైనా చెప్పి పంపారా. వారు అందరూ సుఖంగా ఉన్నారా? మా బాధలు వారికి తెలుస్తున్నాయా? మేము ఇక్కడ దుష్టబుద్ధి కల కౌరవుల మధ్యలో అంటే తోడేళ్ళ గుంపు మధ్య ఆడ జింక తన చిన్న పిల్లలతో ఉన్న విధంగా ఉన్నాను. దృతరాష్ట్రుడి కుమారుడైన దుర్యోధనుడు నా పిల్లలను పాముల చేత కరిపించాడు. తాళ్లతో కట్టి గంగానదిలో పడేశాడు. విషం కలిపిన అన్నాన్ని తినిపించాడు. నిద్రపోతున్న సమయంలో ఆయుధాలతో దాడి చేయించాడు. ఆడు అత్యంత దుష్ట స్వభావం కలవారు నా బిడ్డలు అంటే వాడికి నచ్చదు. శ్రీకృష్ణ బలరాములు ఎప్పుడైనా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మేనత్త బిడ్డల క్షేమాన్ని తలుస్తారు? భక్తవస్థలుడైనా అయిన శ్రీకృష్ణుడు ఉండగా మా కుమారులు కష్టాలపాలైన కృశించి పోవలసిందేనా. శ్రీకృష్ణుడు రాజ్యాన్ని పంచి వారి సగం భాగం వారికీ చక్కగా ఇప్పిస్తాడా. అని కుంతిదేవి చెప్తూ ఏడుస్తుంటే విదురుడు అక్రూరుడు ఆమెను ఓదార్చి తరువాత ఆమె వద్ద సెలవు తీసుకుని వెళ్లారు. అక్రూరుడు దృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి ధృతరాష్ట్ర మహారాజా! నీ తమ్ముడు అయిన పాండురాజు మరణించిన తరువాత నీవు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తాడు. మీ గౌరవానికి ఆటంకం రాకుండా పాండురాజు కుమారుల పట్ల నీ కుమారుల పట్ల సమానంగా ప్రవర్తిస్తే మంచిది. ఈ లోకంలో ఏ బంధాలు ఎవరికీ శాశ్వతం కావు. ఈ భూమి మీద ఒక జీవి ప్రాణం పోసుకుంటే ఇంకొక జీవి మరణిస్తుంది. ఒకరు పుణ్యం చేస్తే మరొకరు పాపం చేస్తారు. తల్లి చేప జీవనాధారమైన నీళ్లను దాని పిల్లలు తాగే విధంగా బుద్ధి హీనుడైన తండ్రి సంపదల్ని అతని కుమారులు దోచుకుంటారు. తరువాత వారి తండ్రి చనిపోయిన బ్రతికిన అతని విషయం వారు పట్టించుకోరు. కనుక ఓ రాజా మీరు సంపాదించిన సంపద అన్నీ దుర్మార్గులైన నీ కుమారులు తీసుకుంటారు. నీవే ఇటు భూలోకంలో అటు స్వర్గలోకంలో నిందల పాలవుతావు. తెలివైనవాడు పై అనుమానాలు మాని పాండవులకు వారి రాజ్యభాగాన్ని పంచి ఇవ్వు అని అన్నారు అక్రూరుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అక్రూరుడు తో నువ్వు చెప్పిన మాటలు మంచివే అయినా నీ మాటలు నా మనసులో స్థిరంగా ఉండవు. ఆ పరమేశ్వరుడు సంకల్పం ఎవరూ తప్పించగలరు. ఎవరి ఖర్మ ఫలం వారు అనుభవించాల్సిందే. మా కుమారుల అందరి తలరాతలు ఎలా ఉంటే అలాగే వారి జీవితాలు నడుస్తాయి అని చెప్పి అక్రూరుడు కి వీడ్కోలు పలికారు. అక్రూరుడు దృతరాష్ట్రుని మనసులో ఉన్న విషయం అర్థమయ్యింది. అక్రూరుడు ధృతరాష్ట్రునితో నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పాడు. అక్రూరుని హస్తిన పురం నుండి మధురానగరం వచ్చారు. అక్రూరుని హస్తిన పురం నుండి మధురానగరం వచ్చారు. రావటంతోనే శ్రీకృష్ణ బలరాముల ను హస్తినాపురం లో కలిసి జరిగిన విషయాలు చెప్పారు. అక్రూరుని హస్తిన పురం నుండి మధురానగరం వచ్చారు.కారణజన్ముడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. రావటంతోనే శ్రీకృష్ణ బలరాముల ను హస్తినాపురం లో కలిసి జరిగిన విషయాలు చెప్పారు. రావటంతోనే శ్రీకృష్ణ బలరాముల ను హస్తినాపురం లో కలిసి జరిగిన విషయాలు చెప్పారు.




క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఉద్ధవుడిని పంపిన శ్రీకృష్ణుడు

క్షేమ సమాచారం    తెలుసుకోవటానికి ఉద్ధవుడిని పంపిన శ్రీకృష్ణుడు





విద్యాభ్యాసం పూర్తి చేసుకొని శ్రీకృష్ణ బలరాములు మధుర కు వచ్చారు. దాదాపు గడిచింది. ఒకరోజు శ్రీ కృష్ణుడు ఏకాంతంలో ఉండగా ఇలా ఆలోచించసాగారు. బృందావనంలో అమ్మ నాన్న ఎలా ఉన్నారు? గోపికలు, గోపాలబాలురు ఎలా ఉన్నారో. వారంతా అడ్డా నా మీదనే మనసును లగ్నం చేసుకొని ఉంటారు. నన్ను ఎంత కలవరిస్తున్నారో. నేను మళ్ళీ బృందావనం వస్తాను అని ఎంత ఎదురు చూస్తున్నారో. గోపికలు నాతో కలిసి రాసలీలలో నాట్యం చేయడానికి అంతగా తపిస్తున్నారో. గోపాలబాలుడు నాతో కలిసి ఆడుకోవడానికి, కబుర్లు చెప్పటానికి ఎంతగా తపిస్తున్నారో. అమ్మ సరిగ్గా అన్నం తింటుందో. నా మీద ఓటు వేశాను గాని నేను గుర్తుకు వచ్చి ఇంకా బాధ పడుతుందేమో. అమ్మ చేత వెన్న ముద్ద ను దీన్ని ఎంత కాలం అయిందో.నాన్న ఎలా ఉన్నారో. బృందావన వాసులందరూ మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అని నన్ను ఎంత దూషిస్తున్నారో అని ఆలోచించసాగారు. ఒక్కసారి ఉద్ధవుడిని బృందవనం పంపి అక్కడి వారి క్షేమ సమాచారం తెలుసుకొని వారిని ఊరడించమని అనుకున్నారు. బృహస్పతి తో సమానమైన వాడు, గంభీరుడు, మంచి భావాలు కలిగిన వాడు, గొప్ప తెలివిగల వాడు, చంద్ర వంశస్థుడైన ఉద్ధవుడిని పిలిచి ఇలా చెప్పాడు. ఉద్ధవా! ఇలారా! బృందావన వాసులు నా పరమ భక్తులు. వారు నన్ను చూడాలని ఎంతగా తపిస్తున్నారో. అమ్మ నాన్న నా పై చూపించిన ప్రేమ మరువలేనిది. వారిని అడిగానని చెప్పు. నేను త్వరలో బృందావనం వస్తాను అని చెప్పు. వారిని బాధపడవద్దు అని చెప్పు.ఇంకా గోపాలబాలురు స్నేహభావం మరువలేనిది. వారి క్షేమ సమాచారం విచారించు. తరువాత గోపికలు ప్రణయ మూర్తులు. నేను వస్తానని ఎదురు చూస్తూ నా మీద దిగులుతో అన్నీ మరిచిపోయి ఎంతోగానో దుఃఖిస్తూ ఉంటారు. నన్ను నమ్ముకున్న వారిని విడవటం ధర్మం కాదు. వేగంగా వెళ్ళు. నాపై ప్రేమతో పెరుగుతున్న వియోగ బాధను వారెలా ప్రాణాలు నిలబెట్టుకున్నారో? లోక ధర్మాన్ని విడిచి పెట్టి నా మీద నా మనసు నిలిపి భక్తి ఉండేవారిని నేను లోపడి వారిని దయతో చూస్తూ కాపాడుతాను. నన్ను శరణు వేడినా వారిని ఆదుకోవడం నా సహజ స్వభావం.

ఉద్ధవుడు రథమెక్కి సూర్యుడు అస్తమించే సమయానికి బృందావనం చేరారు. అడవుల్లో మేత వేసి వచ్చే గోవుల పాత తొలి ఏకాదశి అతని రథంపై పడుతుండగా ఉద్ధవుడు బృందావనంలోని నందుని ఇంటికి వచ్చారు. నందుడు ఆ వద్దు వాడిని చూసి ఆనందంతో కౌగిలించుకున్నారు. ఇతను మా పాలిట శ్రీకృష్ణుడు అంటూ సాదరంగా ఆహ్వానించారు. కడుపునిండా కమ్మని భోజనం పెట్టారు. ఉత్తరుడికి ప్రయాణం అలసట తీరిన తర్వాత మాట్లాడాలని ఎంతో ఆనందంతో ఎదురుచూశారు. కొంతసేపటి తరువాత ఉద్ధవుడితో నందుడు నా స్నేహితుడు బస్సులో దేవుడు క్షేమంగా ఉన్నాడు కదా. గర్వం తోడైన కంసుడు మరణించాక తమ కుమారులు అతనిని చక్కగా సేవిస్తున్నారు కదా. అన్నయ్య! ఉద్దవా! శ్రీకృష్ణుడు మమ్మల్ని తల్లిదండ్రులని తలుచుకుంటూ ఉంటాడా. అతనికి దూరంగా ఉంటున్న గోపాల బాలురను, గోపికలను, ఆలమందలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాడా. ఇక్కడి వనాలను, నదులను గూర్చి మాట్లాడుతూ ఉంటాడా. శ్రీకృష్ణుడు మళ్ళీ బృందావనానికి ఎప్పుడు వస్తాడయ్యా. మచ్చలేని చంద్రుడు వంటి అందాల కాంతులు చిందే ఆ కమలాక్షుడు నిండు వదనము మనసు తీరా చూస్తే అదృష్టం మళ్ళీ మాకు ఈ జన్మలో లభిస్తుందా? " అనే మాట్లాడుతూ శ్రీకృష్ణుడు అంతకుముందు చేసిన పనులు అన్ని మళ్లి మళ్లి చెప్పి బొంగురుపోయిన గొంతుతో మాట్లాడలేక కన్నీటిపర్యంతమైన మిన్నకున్నారు. అలా భర్త నందుడు శ్రీకృష్ణుడి గురించి వర్ణిస్తూ ఉంటే యశోదమ్మ మనస్సు తల్లి ప్రేమ పారవశ్యం చెంది పాలుగా మారింది. ఉండండి శ్రీకృష్ణుడు త్వరలోనే వస్తారు తల్లితండ్రులైన మిమ్మల్ని చూస్తాడు.శ్రీకృష్ణ బలరాములు ఈమధ్యనే కాశీకి వెళ్లి సాందీపుడు అనే గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకొని తిరిగి మధురకు వచ్చారు భూభారాన్ని దించటం కోసం శ్రీకృష్ణ బలరాములు మనుషుల రూపంలో అవతరించారు. నాని ప్రాణం పోయేటప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ శ్రీహరిని స్మరిస్తున్న వారు బ్రహ్మ స్వరూపుడై సూర్యుడివలే తేజముతో విరాజిల్లుతూ ముక్తి రూపమైన శ్రేయస్సును పొందుతారు. సర్వ జీవుల యందు ఆత్మగా ఉన్నవారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు. నాని ప్రాణం పోయేటప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ శ్రీహరిని స్మరిస్తున్న వారు బ్రహ్మ స్వరూపుడై సూర్యుడివలే తేజముతో విరాజిల్లుతూ ముక్తి రూపమైన శ్రేయస్సును పొందుతారు. సర్వ జీవుల యందు ఆత్మగా ఉన్నవారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు. నాని ప్రాణం పోయేటప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ శ్రీహరిని స్మరిస్తున్న వారు బ్రహ్మ స్వరూపుడై సూర్యుడివలే తేజముతో విరాజిల్లుతూ ముక్తి రూపమైన శ్రేయస్సును పొందుతారు. సర్వ జీవుల యందు ఆత్మగా ఉన్నవారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు.

 మరుసటి రోజు వేకువజామునే పెరుగు చిలుకుతున్న శబ్దం తో నిద్రలేచారు ఉద్ధవుడు. ఈ రోజు లాగానే తన నిత్య అనుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకున్న తరువాత శ్రీకృష్ణుడు చెప్పిన ఏకాంత స్థలంలో కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఉద్ధవుడికి చూసి అచ్చం శ్రీకృష్ణుడే ఉన్నారు అని అనుకోసాగారు గోపికలు. ఆరు వత్తులతో ఇలా అన్నారు. మాకు మీరు తెలుసు మీరు శ్రీకృష్ణుడి స్నేహితుడే కదా. క్షేమ సమాచారాలను తన తల్లిదండ్రులకు చెప్పటం కోసం ఆయన మిమ్మల్ని తిరిగి పంపించారు. మీరు అపారమైన భక్తితో ఇక్కడికి వచ్చారు. ఆయన తమ తల్లిదండ్రులను ఇంకా మర్చిపోలేదు పోనీలే ఇంకా ఆయనకు గుర్తుపెట్టుకోదగ్గ వారు ఎవరూ ఇక్కడ బృందావనంలో మరి ఇంకెవరు ఉన్నారు కనుక? అని ఒక గొప్ప గా మాట్లాడుతుండగా ఇంకొక గోపికలు శ్రీ కృష్ణుని పాదాలు గుర్తుకువచ్చి ధ్యాన పరవశురాలై అయింది. ఆమె తన దగ్గర ఉన్న తుమ్మెదలా చూసింది. ఉద్ధవుడికి వినిపించే విధంగా తుమ్మెద తో ఇలా మాట్లాడసాగింది. తుమ్మెద! మేము భవబంధాలను విడిచిపెట్టి ఆయన లీనమయ్యే మోక్షాన్ని కోరుకున్న మమ్మల్ని ప్రభువు ఎందుకు విడిచిపెట్టారు అటువంటి ధర్మాత్ములు మెచ్చుకుంటారు. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా చెప్పు. స్వేచ్ఛగా ఎగిరే పక్షులు కూడా ఆ పరమాత్మ పేరు ఒక్కసారి. వింటే చాలు పరవశించి పోతాయి. అన్నిటిని వదిలిపెట్టి శ్రీకృష్ణుని ఆలోచనలో మా బ్రతుకులు మా కురుస్తాయా చెప్పు. మేము శ్రీకృష్ణుని శరణువేడారు అటువంటి మమ్మల్ని కాదని మా వద్దకు రాకుండా ఉండటం న్యాయం కాదు అని శ్రీకృష్ణుడు కాళ్ళమీద పడి గట్టిగా నొక్కి చెప్పు. బంగారు మండల తో నిర్మించిన మేడలు తప్ప మాకు పూరిగుడిసెలో కనబడతాయి. యాదవ వంశానికి అలంకారమైన యశోద నందనుడు మా పల్లెటూరు ఏమైనా ఎందరో రాజులు చేసేవి ముఖ్య పట్టణమా. ఆ శ్రీహరి కనపడడానికి మా అడవి సువాసనలు చెట్లతో నిండిన ఉద్యానవనము. ఆ శ్రీకృష్ణుడికి మా గోవులు సర్వ శుభ లక్షణ మొదలైన ఏనుగులా?గుర్రాలా? ఆ శ్రీకృష్ణుడు మమ్మల్ని గురించి ఎందుకు ఆలోచిస్తారు. ఈ విధంగా అనేక రకాల గా శ్రీకృష్ణ సందర్శనము కరువై మాట్లాడుతున్న గోపికలను శాంతింప చేయటానికి పెద్దోడు ఇలా మాట్లాడే సాగారు. జపము, దానము, వ్రతము, హోమము, ఆత్మనిగ్రహం, తపస్సు, వేదాధ్యయనము ఇవన్నీ చేసిన ఆ భగవంతుడిని మనసులలో నిలుపుకోలేరు. అటువంటి జగదీశ్వరి డైన శ్రీకృష్ణునిపై మీకు నిరంతరం దృఢమైన ధ్యానం నెలకొని ఉంది కదా. మీ చరిత్ర లో చాలా అద్భుతమైనవి. గోపికలారా! శ్రీకృష్ణుడు నన్ను మీ దగ్గరకు పంపి పని అప్పజెప్పి నొప్పులు నాతో చెప్పిన మాటలు మీతో చెబుతాను ప్రశాంతంగా వినండి అన్నారు. ఓ గోపీకలారా! నేను సమస్త కార్యాలకు ముఖ్యమై ఉన్నాను. నా ఎడబాటు మీకు కలుగదు. నేను సకల ప్రాణులలో భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం అనే పంచ భూతాలు ఉండే విధంగా నేను మనస్సునకు పంచప్రాణాలకు, జ్ఞానకర్మేదరియాలకు ఆ ఆధారభూతుడు అయి ఉన్నాను. నాయందే సంకల్పం మహిమతో నాలో సూక్ష్మ రూపమున ఉన్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంలో సృష్టిస్తాను. రక్షిస్తాను, నశింప చేస్తాను. ఆత్మానాత్మ విచార రూపమైన సాంఖ్యము. యమ నియమాలు అయి న అష్టాంగ యోగము. వేదము, సత్యము, తత్వము, ఇంద్రియ నిగ్రహం అయిన ధమాము. మనోనిగ్రహం చివర నేను ఉంటాను. స్త్రీలు సమీపంలో ఉన్న వారి కన్నా దూరంగా ఉన్న వారినే ఎక్కువగా ధ్యాన్నిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రేమ కలిగిన వారై ఉంటారు. అందుకే మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలని నేను నీకు దూరంగా ఉన్నాను. భయపడకండి. జ్ఞాన స్మరణలు చేస్తూ మీరు నన్ను పొందగలరు. అని మీకు చెప్పమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి పంపారు. తరువాత ఉద్ధవుడు తెలియజేసిన శ్రీకృష్ణ సందేశం విని వారు దుఃఖన్ని విడిచి అతడిని పూజించారు. ఆ విధంగా శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్నిమాసాలు బృందవానంలో గడిపాడు. తరువాత నందాది యదుపుంగవులను తీసుకొని మధురకు బయలుదేరి రథం మీద వెళ్ళాడు..అలా కృష్ణుని దర్శించుకొన్న ఉధ్ధవుడు అతడితో తగు విధంగా మాటలాడుతూ తన ద్వారా నందుడు మమొదలయినవారు పంపించిన బహుమానములు కృష్ణ బలరాములకు, ఉగ్రసేన మహారాజుకు వేర్వేరుగా సమర్పించారు. తరువాత కొంత కాలానికి తనను ఆహ్వానించిన కుబ్జా ఇంటికి ఉద్ధవుడిని తీసుకొని వేళారు శ్రీకృష్ణుడు. ఆయనని చుసిన కుబ్జా సంతోషంతో తన చెలికతేలను పిలిచి స్వామిని కూర్చోపెట్టి పాదాలు కడిగి సుగంధ్రావ్యలను చల్లి ఆయనను పువ్వులతో పూజించారు. అపుడు శ్రీకృష్ణుడు కుబ్జాతో ఆరోజు నన్ను నీ ఇంటికి రమ్మని ఆహ్వానించావు కదా. వచ్చాను. నీ పూజకు సంతోషించాను. నీకు ఏమి వరం కావాలో కోరుకుంటూకో అన్నారు. అందుకు కుబ్జా స్వామీ కురుపిగా ఉన్న నన్ను అత్యంత సౌందర్య రాశిగా చేశారు. ఈ సౌందర్యం మీదే దీనినే మీకు సమర్పిస్తాను స్వీకరించండి. శ్రీకృష్ణుడే ఆమె కోరిన కోరికను తీర్చారు. తర్వాత శ్రీకృష్ణుడు ఉద్ధవుడు ఆ భవనం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఉద్ధవుడు మనస్సులో సాక్షాత్తు పరమాత్మే తన ఇంటికి వచ్చి ఏమి కావాలో కోరుకో మంటే మోక్షము కొరకుండా విషయం వాంఛలను కోరుకుంది. కర్మ ఫలం అంటే ఇలాగే ఉంటుందేమో అనుకున్నారు.   

 

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 34

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |

మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సవత్నాన్ ||

అర్థం :-

ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణది యుద్ధ వీరులందరిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము.




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 33

తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |

మయైవైతే నిహతాః పూర్వమర్వ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||

అర్థం :-

కనుక, ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తి గాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగురాజ్యమును అనుభవింపుము. వీరందరును నాచేత మునుపే హతులైన వారు.నీవు నిమిత్తమాత్రుడవు అవ్వు.



వసంత నవరాత్రులా విశిష్టత

వసంత నవరాత్రుల విశిష్టత 




ఈ ప్రపంచం మొత్తం ఆ అమ్మవారి స్వరూపం. ఏమాయ శక్తి ప్రభావం వలన మానవులు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. అటువంటి వారికి కష్టాలు పోయి సుఖంగా జీవించే మార్గం చూపించడానికి దేవీభాగవతంలో సాక్షాత్తు లలితాత్రిపురసుందరీ దేవిని కొన్ని పూజలు వ్రతాలు ఉపదేశించారు. వాటిలో ముఖ్యమైనవి దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులు నాలుగు సార్లు వస్తాయి. వాటిలో మొదటిది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు. రెండవది ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వారాహీ నవరాత్రులు. మూడవది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులు. నాలుగోది మాఘ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శారదా నవరాత్రులు. నలుగు అవుతా నవరాత్రులు చేస్తే అమ్మవారి అనుగ్రహం కి పాత్రులు అని చెప్పారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో మొదటి వసంత నవరాత్రులు. ఇది చైత్ర మాసం ప్రారంభం రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరుపుకుంటారు. ప్రారంభమైనప్పుడు కాబట్టే ఈ నవరాత్రులు అని వసంత నవరాత్రి ఉత్సవాలు అంటారు. ఈ వసంత నవరాత్రులు చేసుకునే వారు కొన్ని నియమాలు పాటించాలని దేవీభాగవతం చెప్పింది. ఈ తొమ్మిది రోజుల పూజకి నైవేద్యాలు కి కావలసిన సరుకులు పూజసామాగ్రిని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.ఎత్తుపల్లాలు లేని సమతల ప్రాంతంలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మందిరానికి పసుపు రాసి ముగ్గులు పెట్టి కుంకుమ దానిపైన తెల్లని వస్త్రం పరిచి దానిపైన అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్నిగానీ ప్రతిష్టించాలి. పాడ్యమి నుండి నవమి వరకు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానాలు ముగించుకొని పూజామందిరంలో ముందుగా ఏర్పాటు చేసుకున్న అమ్మవారి విగ్రహం లేద పటం దగ్గర అమ్మవారికి కలశ స్థాపన తరువాత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానాలతో వివిధ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. అనంతరం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం నివేదన చేయాలి. ఈ తొమ్మిది రోజులు నియమనిష్టలతో అమ్మవారిని పూజించి ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ అది అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని మాత్రమే భోజనం చేయాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అయిన తరువాత భుజించాలి. బ్రహ్మచర్యాన్ని పాటించి నేల మీద మాత్రమే నిద్రపోవాలి. ఈ తొమ్మిది రోజులు దేవీ భాగవతం పారాయణం గాని, రామాయణాన్ని గాని పారాయణ చేయాలి. ఎందుకంటే వసంత నవరాత్రి ఆఖరి రోజున శ్రీరామ ఆఖరి రోజున అమ్మవారికి శక్తి కలది చీర జాకెట్ ముక్క తాంబూలం పెట్టాలినవమి వస్తుంది. శ్రీ రాములవారు ఈ ఆఖరి తొమ్మిది రోజులు ఉన్నారు.


లలితా సహస్రనామాలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు వివరించబడ్డాయి. అవి


1. పాయసాన్నప్రియాయై - పరమాన్నం


2. స్నిగ్దౌదన ప్రియా - కట్టుపొంగలి


3. గుడాన్న ప్రియ - బెల్లంతో పాయసం


4. దాధ్యన్నా సక్త - దాద్యోధనం


5. ముగ్దౌదనా సక్త -పోపు పొంగలి
6. హరిద్రనైక రాసిక - పులిహొర
ఆచారి రోజున అమ్మవారికి శక్తికొద్దీ చీర జాకెట్ ముక్క తాంబూలంతో పెట్టాలి. ఈ తొమ్మిది రోజులు సమయం దొరికినప్పుడల్లా మీకు ఇష్టమైన అమ్మ వారి నామస్మరణ చేస్తే మంచిది అని దేవీభాగవతం చెప్పింది.

అందరికీ వసంత నవరాత్రి శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఉగాది పండుగ విశిష్టత

ఉగాది పండుగ విశిష్టత




 ఉగాది అంటే సంస్కృతంలో ఉగాది అని కూడా అంటారు. యుగా +అది =యూగాది. ఈ ఉగాది పండుగ రోజును చైత్ర శుద్ధ పాడ్యమి రోజునా జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారుఝామునే నిద్ర లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించుకొని కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. అలా అభ్యంగన స్నానం చేయటం వలన ఇంట్లో ఉన్న అలక్ష్మి పోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పెద్దలు చెప్పారు. స్నానం అయిన తరువాత తన ఇంటి కులదైవాన్ని, వినాయకుడిని, కాలపురుషుని పూజించాలి. రోజున పురుషసూక్తం చదువుకోవడం మంచిది. పూజ అయిన తరువాత ఉగాది పచ్చడి దేవునికి నివేదించాలి. తరువాత దగ్గర్లోని దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవాలి. ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని షడ్రుచులతో చేస్తారు. షడ్రుచులు తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు. ఈ షెడ్యూలులో తీపి కోసం చెరకును పిలుపుకోసం చింతకాయ కారం కోసం మిరియాలను ఒకరు కోసం మామిడి పిందెలు ఉప్పు చేదు కోసం వేపపువ్వును వాడి ఈ ఉగాది పచ్చడిని చేస్తారు. ఈ ఆరు రుచులు మనిషికి కలిగే ఆరు విధాలైన భావాల సమ్మేళనం. ఈ ఆరు భావాలు సంవత్సరం అంతా సమానంగా ఉండాలి అని తీసుకుంటారు. ఈ ఉగాది పచ్చడి ద్వారా ఆరోగ్యం కూడా సమకూరుతుంది. రాఖీ పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం వినటం వలన తమకు వచ్చే కష్టసుఖాలను తెలుసుకొని తగిన పరిహారాలు చేసుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజున వారి స్తోమతను బట్టి దానధర్మాలు చేయటం మంచిది. కుదరక పోయినా కనీసం పక్షులకు నీటిని పెట్టడం చాలా మంచిది ఎందుకంటే వచ్చెది వేసవి కాలం కనుక చాలా పక్షులు దాహానికి నీరు దొరకక అల్లాడుతున్నాయి. ఈ ఉగాది ఈ రోజున జరుపుకోవడానికి కారణమైన ఒక కథ ఉంది తెలుసుకుందాము. రూమ్ ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతను శ్రీమహావిష్ణువు కోసం తీవ్రమైన తపస్సు చేసేవారు. ఆయన కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. కృత మాలిక అనే నది ఒడ్డున తపస్సు చేసేవారు. ప్రతిరోజు ఉదయం స్నానమాచరించిన తర్వాత శ్రీమహావిష్ణువుకు నీటితో తర్పణాన్ని వదిలేవారు. ఆ రోజు కూడా అలాగే దర్శనం వదులుతున్న సమయంలో అతని చేతిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది దానిని నీటిలో కి పోతుంటే ఆ చేపపిల్ల మానవ భాషలో సత్యవ్రతుడు తో మాట్లాడింది. సత్యవ్రత నీకు ఇది ధర్మమేనా నన్ను నీటిలో వేర్ ఒక పెద్ద చేప తిందామని చూస్తుంటే తప్పించుకొని నేను నీ చేతిలో కి వచ్చాను నన్ను నన్ను రక్షించుకుండా మళ్లీ నీటిలోకి వదిలేస్తావా అని అడిగింది. అది చూసిన సత్యవ్రతుడు ఆశ్చర్యపోయారు ఇదేమిటి చేపపిల్ల మాట్లాడుతుంది. ఇదేదో దైవలీల అనుకుని ఆ చేప పిల్లలను తీసుకొని తనకు మండలం లో వేశారు. ఒక్క నిమిషం లోనే ఆ చేప పిల్ల కమండలం అంతా సరిపోయే లాగా పెరిగిపోయింది. అప్పుడు ఆ చేప పిల్ల ఓ రాజా ఈ కమండలం నాకు సరిపోవటం లేదు నన్ను పెద్దదాన్ని లో వెయ్యి అంది. ఆ చేప పిల్లలను ఒక పెద్ద కొండల్లో వేసాడు సత్యవ్రతుడు. అక్కడ కూడా ఒక్క నిమిషం లోనే కాకుండా అంత పెద్దగా అయిపోయింది ఆ చేపపిల్ల. అప్పుడు ఆ చేప ఓ రాజా ఇది కూడా నాకు సరిపోవటం లేదు ఇంతకన్నా పెద్ద దాంట్లో నన్ను వెయ్యి అంది. సత్యవ్రతుడు దానిని చెరువులో వేశాడు. ఒక్కడు కూడా ఆ చేప నిమిషంలోనే చెరువు అంత పెద్దది గా అయిపోయింది. సత్యవ్రత ఈ చెరువు కూడా నాకు సరిపోవటం లేదు నన్ను ఇంకా పెద్ద దాంట్లో వెయ్యి అని అడిగింది. సత్యవ్రతుడు ఆ చేపను తీసుకెళ్లి సముద్రంలో వేశారు. అప్పుడు సత్యవ్రతుడు మనసులో ఇన్నాళ్ళు నేను తపస్సు చేసిన శ్రీమహావిష్ణువు ఈ రూపంలో నన్ను అనుగ్రహించడానికి వచ్చారు అనుకున్నారు. భరతుడు ఆ చెప్పకు నమస్కరించి ఓ దేవాదిదేవా మీరు ఎవరో కాదు ఆ శ్రీమహావిష్ణువే నేను ఎన్నాళ్లు నీకోసమే తపస్సు చేశాను. ఈ విరాట్ రూపాన్ని చూడడానికి కానీ మీరు చేప రూపంలో వచ్చాడు కారణం ఏమిటి స్వామీ అని అడిగారు. అప్పుడు శ్రీమహా విష్ణువు సత్యవ్రత బ్రహ్మదేవునికి పగటికాలం ఇంకో 7 రోజుల్లో పూర్తవుతుంది. తరువాత ఆయనకు రాత్రి కాలం వస్తుంది. అంటే సృష్టి మొత్తం ప్రళయకాలంలో నశిస్తుంది. బ్రహ్మదేవుడు యోగనిద్రలోకి వెళ్ళి పోతారు. ఏడు రోజుల తరువాత నీ దగ్గరికి ఒక ఓడ వస్తోంది. అందులోకి నువ్వు కొన్ని ఔషధాలు ధాన్యాలు తీసుకుని రా ఓడలోకి కూర్చో అందులోకి సప్త ఋషులు కూడా ఎక్కుతారు. నువ్వు వాడు ఎక్కిన దగ్గర నుంచి వర్షం మొదలవుతుంది. వర్షం భయంకరంగా వడగళ్ల తో పడి భూమిపై ఉన్న సముద్రాలన్నీ కలిసిపోతాయి. జీవరాసులని నశించిపోయినా నాలో లయం అయిపోతాయి. నా అనుగ్రహం వలన నీవు మాత్రమే బ్రతికి ఉంటావు. నీకు దర్శనమిచ్చిన ఈ చోటుకే ఓడ వస్తుంది నువ్వు ఇక్కడే వేచి ఉండు. ఎవరు ఆ రోజు నుంచీ అక్కడే ఏడు రోజుల వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రీమహావిష్ణు ఓడ వచ్చింది. దానిలోకి సత్యవ్రతుడు కూర్చున్నారు. వర్షం మొదలైంది కాసేపటికే తీవ్ర రూపం దాల్చింది. సముద్రం లోని కెరటాలు ఎగిసిపడ్డాయి మునిగిపోయే ప్రమాదం వచ్చింది. అప్పుడు శ్రీమహావిష్ణువు మచ్చ రూపంలో ఆ పడవ మునిగి పోకుండా పట్టుకొని రక్షణగా ఉన్నారు. ఈ లోపు సూర్య చంద్రుల గమనం కూడా నిలిచిపోయింది. అంతటా చీకటి వ్యాపించింది. ఆ ఓడ లోనే ఉన్న సప్తఋషుల శరీరం నుంచి తేజస్సు వచ్చి వెలుతురు నిచ్చింది. ఆ మహా ప్రళయం జరుగుతుండగా శ్రీమహావిష్ణువు శ్వేద జలం (చెమట) నుండి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. అతను యోగనిద్రలో ఉన్న బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి వేదాలను అపహరించి సముద్రంలో నికి వెళ్ళిపోతాడు. అది చూసిన శ్రీమహావిష్ణువు అతన్ని వధించి ఎటు వాళ్లను ఒక అబ్బాయిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగిస్తారు. బ్రహ్మదేవుడు యోగనిద్ర పూర్తి చేసుకుని మళ్లీ సృష్టిని మొదలుపెడతారు. బ్రహ్మదేవుడు సృష్టి ని మొదలు పెట్టిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. అందుకే ఈ రోజున ఉగాదిని జరుపుకుంటారు.


 శుభాకాంక్షలు అనగా శుభం + కాంక్షలు అంటే ఆశిస్తున్నాము అని అర్థం మీకు శుభం జరగాలి అని ఆశిస్తున్నాము అని అర్థం. అందరం తెలుగులోనే ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం.




 అందరికీ ఉగాది శుభాకాంక్షలు 🌹🙏👍🌹🙏👍🌹🙏👍🌹🙏👍

శ్రీకృష్ణ బలరాము విద్యాబ్యాసం

 శ్రీకృష్ణ బలరాము విద్యాబ్యాసం


దేవకీవసుదేవులు శ్రీకృష్ణ బలరాముల కి ఉపనయనం చేయటానికి వారి పురోహితుడైన గర్గా ఆచార్యుని పిలిపించారు. గర్గ చార్యుల వారు శ్రీకృష్ణ బలరాముల ఉపనయనం చేసి యజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. అప్పటి నుండి శ్రీ కృష్ణ బలరాముల కి ధ్విజరాజ తత్వం వచ్చింది . ఆ రోజు నుంచి సంధ్యావందనం నేర్చుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు దేవకీవసుదేవుల తో మేము ఇప్పటివరకు విద్యను అభ్యసించే లేదు. అందుకని మేము విద్యాభ్యాసం కోసం కాశీలోని సాందీప మహాముని దగ్గరకు వెళ్తాను. అందుకు దేవకీవసుదేవులు కూడా అంగీకరించి పంపారు. ఆ సాందీప మహాముని ఉజ్జయని లో జన్మించారు. ఆయన పొట్టకూటికోసం కాశీకి వచ్చి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని విద్య కోసం వచ్చే విద్యార్థులకు విద్యను నేర్పిస్తూ వారికి వసతి భోజనం కల్పించేవారు. రోజుకి పది వేల మందికి అన్నసంతర్పణ చేస్తుండేవారు. ఆయన దగ్గర విద్య నేర్చుకునేవారిని దండం అడిగేవారు కాదు. ఎవరైనా అడగకుండా ఇస్తే తీసుకొని ఆశ్రమాన్ని నిర్వహించేవారు. ఈ సాందీప మహాముని ఒక నియమం ఉంది. ఆయన దగ్గరికి విద్య కోసం వచ్చే వారిని ఒక సంవత్సరంపాటు పరీక్షించి వారికి ఏ విద్య పైన ఆసక్తి ఉందో ఆ విద్యను నేర్పించేవారు. అ సందీప మహాముని దగ్గరికి శ్రీకృష్ణ బలరాములు విద్య కోసం వెళ్లారు. సాందీప మహాముని దగ్గరకు వెళ్లి వారికి నమస్కరించి మేము శ్రీ కృష్ణ బలరాముల మీ దగ్గర విద్యను నేర్చుకుంటాము. మాపై దయవుంచి మాకు సకల విద్యలను నేర్పించండి అని అడిగారు. సందీప మహాముని శ్రీ కృష్ణ బలరాముల తేజస్సును చూసి వారికి వెంటనే విద్యలు నేర్పిస్తాను అన్నారు. శ్రీకృష్ణాబలరాములు కేవలం అరవై నాలుగు రోజుల్లో 64 విద్యలను నేర్చుకున్నారు. అది చూసిన సాందీప మహాముని ఆశ్చర్యపోయి అతని మనసులో వీరు సామాన్యులు కాదు ఎవరో దైవస్వరూపి అనుకున్నారు. విద్య తర్వాత ఒకరోజు సందీప మహాముని పిలిచి శ్రీకృష్ణ బలరాములను మీరు 64 మంది విద్యలను కేవలం అరవై నాలుగు రోజుల్లో నేర్చుకున్నారు. అది మానవ మాత్రులకు అసాధ్యం కాదు అందుకే నేను మిమ్మల్ని గురుదక్షిణ అడుగుతున్నాను. నాకు ధనం ఎవరైనా అడగకుండానే ఇస్తున్నారు కానీ నాకు ధనం వద్దు. మీరు చేయగలరని నమ్మకంతో గురుదక్షిణ అడుగుతున్నాను. ఒక శ్రీకృష్ణుడు మీకు ఏమి చెప్పాలో అడగండి గురువు గారు మేము కావాలన్నారు. అప్పుడు సందీప మహాముని ఒక సంవత్సరం క్రితం గ్రహణం రోజున నేను నా భార్య పుత్రుడు గ్రహణానికి సౌరాష్ట్రలోని ప్రయాగ క్షేత్రం లో రచన సముద్రానికి వెళ్ళాము. స్నానం చేసి జపం చేస్తుంటే నా కొడుకు మేము వద్దని చెబుతున్నా వినకుండా సముద్రంలోకి ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ సముద్రంలో మునిగి చనిపోయాడు. మీకు వీలైతే నా బిడ్డను నాకు తీసుకొచ్చి ఇవ్వండి. అదే నాకు గురుదక్షిణ అన్నారు. శ్రీకృష్ణ బలరాములు అలాగే గురువు గారు అని వెంటనే బయలుదేరారు. శ్రీకృష్ణ బలరాములు రథం మీద ఎక్కి పశ్చిమ సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే శ్రీకృష్ణుడు సముద్రుని ఇలా పిలిచారు. ఓ సముద్ర దేవ బయటికి రా నువ్వు మా గురువు గారి అబ్బాయి మింగేశారు అతనిని తీసుకొచ్చి మాకు అప్పగించండి లేకపోతే నీ మీద అస్త్రాలు ప్రయోగిస్తాను అన్నారు. సముద్రుడు వెంటనే బయటకు వచ్చాడు. కృష్ణ నీకు తెలియదా నేను మీ గురువు గారి కుమారుని చంపలేదు. నేను కేవలం సముద్రంలో కెరటం తో లోపలికి లాక్కుని మళ్ళీ ఇంకొక కెరటం తో బయటకి పంపిస్తాను అంతే. సముద్ర జలాల్లో పాంచజన్యం అనే రాక్షసుడు ఉన్నాడు. మీ గురువు గారి అబ్బాయిని మింగేశారు. వాడి కడుపు లోని ఇప్పుడు మీ గురువు గారి అబ్బాయి కావాలంటే వాడిని అడిగి తీసుకెళ్ళండి అన్నారు. శ్రీకృష్ణుడు వెంటనే రథాన్ని సముద్రం లోనికి తీసుకెళ్ళారు. నాకు చేతకాని ఏమైనా ఉంటుందా అంతరధం కూడా సముద్రజలాల్లో భూమి మీద నడుస్తున్నట్టు వెళ్ళిపోయింది. సముద్రజలలో లోపలికి 12 మైళ్ళ లోతులో పాంచజన్యము ఉన్నాడు. దగ్గరికి వెళ్ళగానే శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించారు. ఆశంఖం శబ్దానికి పాంచజన్యము అదిరిపడ్డాడు. రా నన్ను భయపడేలా చేసింది మిమ్మల్ని చంపేస్తాను మింగేస్తారు అనుకుంటూ బయటకు వచ్చాడు. నేనే శ్రీకృష్ణుడు అతని మీద ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టారు. అట్లే శాస్త్రం అతని పొట్టను విడిచిపెట్టి మిగిలిన శరీరాన్ని అంతటిని తేల్చేసింది. శ్రీకృష్ణుడు అతని పొట్టను చీల్చి చూశారు. అందులోనే గురువుగారి కుమారుడు ఒక శంఖంలా తయారయ్యారు. ఆ శంఖాన్ని తీసుకున్నారు. ఆ విధంగా శ్రీ కృష్ణుడి దగ్గరకు పాంచజన్య శంఖం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే బలరాముడు అన్నయ్య మనం నరక లోకానికి వెళదాము. ఎందుకంటే ఎవరైనా ప్రమాదవశాత్తు ఆయుష్షు తీరకుండా మరణిస్తే వారు నరకానికి వెళతారు అన్నారు. శ్రీకృష్ణ బలరాములు వెంటనే రథమెక్కి నరక లోకానికి వెళ్లారు. అక్కడ శ్రీకృష్ణుడు యమధర్మరాజుకు వినిపించేలా మళ్ళీ శంఖం నాధాన్ని గట్టిగా పూరించారు. శంఖ నాధం విని ఎవరు నా లోకానికి వచ్చి శంకనాదం చేస్తున్నారు వారిని చంపేస్తానని బూడిద చేస్తాం అని ఆవేశంగా బయటకు వచ్చారు. వచ్చి చూసి వచ్చిన శ్రీ కృష్ణ బలరాముల ను చూసి వచ్చింది పరమాత్మ అని తెలుసుకుని నా ఆవేశాన్ని తగ్గించుకున్నారు. వెంటనే శ్రీకృష్ణ బాలరాములని రావాలని లోపలికి ఆహ్వానించారు. అప్పుడు యమధర్మరాజు మీరు ఇక్కడికి వచ్చారు ఏమిటి స్వామి కాకితో కబురు పెడితే మీ దగ్గరికి వచ్చేవాణ్ణి కదా అన్నారు. శ్రీకృష్ణుడు మా గురువుగారు గురుదక్షిణగా తమ కుమారుని అడిగారు. అతను సంవత్సరం క్రితం మరణించిన నీ దగ్గరే ఉన్నారు. అతనిని మాకు అప్పగిస్తే మేము తీసుకొని వెళ్తాము అన్నారు. యమధర్మరాజు ఆయన భాష్యం చివర ఒక చిన్న జ్యోతిని ఇచ్చి ఇతనే మీ గురువు గారి కుమారుడు అన్నారు. అది శ్రీకృష్ణుడు అతనిని ఇలా చూస్తే ఎవరైనా గుర్తు పడతారా అతని తల్లిదండ్రుల గుర్తుపట్టరు. అతను మరణించినప్పుడు ఉన్న అతని శరీరాన్ని రూపం తో సహా ఇవ్వండి అన్నారు. యమధర్మరాజు అలాగే గురువు గారి కుమారుని బ్రతికించారు. శ్రీకృష్ణ బలరాములు ఆ గురువు గారి కుమారుని తీసుకుని రాశిలోని గురువుగారి ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమానికి రాగానే గురువుగారి కుమారుడు అతని తల్లిదండ్రులకు పాదాలకు నమస్కరించారు. సందీప మహాముని అతని భార్య తమ కుమారుని చూసుకొని ఆనందించారు. శ్రీకృష్ణ బలరామ మిమ్మల్ని చూసిన వెంటనే దైవ స్వరూపులు అనుకున్నాను. ఎవరైనా బ్రతికుండగా నరకానికి వెళ్లి తిరిగి రాగలరా. మీరు తీర్చగలరని నమ్మకంతోనే మిమ్మల్ని కోరారని కోరిక కోరాను. మీరు నా కోరికను నెరవేర్చారు. ఇప్పటివరకు ఎవరు ఇచ్చారు అయ్యా ఇలాంటి గురుదక్షణ సాందీప మహాముని కన్నీళ్ల పర్యంతమయ్యారు. మీ కథ తర్వాతికాలంలో పురాణ కథగా చెప్పుకుంటారు అని దీవించారు సాందీప మహాముని. గురువు గారికి శ్రీకృష్ణ బలరాములు వారి అనేకమైన కానుకలిచ్చి తిరిగి మధుర నగరానికి వచ్చారు.



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...