భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం47

అధ్యాయం 1
శ్లోకం 47
                  సంజయ ఉవాచ

ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపవిశత్ |

విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||


అర్ధం :-
సంజయుడు పలికెను :- అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్న మానసుడై, యుద్ధభుమియందు ధనుర్బాణములను త్యజించి, రథము వెనుకభాగమున చతికిలబడెను.


ఓం తత్సదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్ణునసంవాదే అర్జునవిషాదయోగో నామ ప్రథమో ధ్యాయః  ||1||



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...