అధ్యాయం 1
శ్లోకం 40
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః|
ధర్మే నష్టే కులం కృత్న్సమ్ అధర్మో భిభవత్యుత ||
అర్ధం :-
కులక్షయమువలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును. ధర్మము అంతరించి పోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి