భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం40

అధ్యాయం 1
శ్లోకం 40
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః|
ధర్మే నష్టే కులం కృత్న్సమ్ అధర్మో భిభవత్యుత ||


అర్ధం :-
కులక్షయమువలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును. ధర్మము అంతరించి పోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...