భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం22

అధ్యాయం 2

శ్లోకం 22

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్లాతి నరో సరాణి |

తథా శరీరాణి విహయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ ||

అర్ధం :-

మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు, జీవాత్మ  ప్రాతశరీరములను వీడి నూతనశరీరములను పొందును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...