భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం17




అధ్యాయం 2
శ్లోకం 17

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి ||

అర్ధం :-

నాశరహితమైన ఆ సత్యము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...