భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం14


అధ్యాయం 2
శ్లోకం 14

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |

ఆగమాపాయినో నిత్యాః తాంస్తితిక్షస్వ భారత ||

అర్ధం :-

ఓ కౌంతేయా ! విషయేంద్రియసంయోగమువలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశిలములు. అనిత్యములు. కనుక భరతా ! వాటిని పట్టించుకొనకుము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...