భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం1

అధ్యాయం 1

అథప్రథమో ధ్యాయః - అర్జునవిషధయోగః
ధృతరాష్ట్ర ఉవాచ

శ్లోకం 1 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||    

అర్ధం :-
ధృతరాష్టుడు పలికెను:-

ఓ సంజయ! యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు 
చేరియున్న నా కుమారులను పాండు పుత్రులను ఏమి చేసిరి?  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...