అధ్యాయం 2
శ్లోకం 4 :-
అర్జున ఉవాచ
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||
అర్ధం :-
అర్జునుడు పలికెను :- ఓ మధుసూదనా! పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన,ఓ అరిసూదనా! ఈ ఇరువురును నాకు పూజ్యులు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి