భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం4

అధ్యాయం 2
శ్లోకం 4 :-
అర్జున ఉవాచ

కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||


అర్ధం :- 
అర్జునుడు పలికెను :- ఓ మధుసూదనా! పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన,ఓ అరిసూదనా! ఈ ఇరువురును నాకు పూజ్యులు.





       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...