అధ్యాయం 1
శ్లోకం 38
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రంద్రోహే చపాతకమం ||
అర్ధం :-
లోభకారణముగ భ్రష్టచిత్తులైన వీరు కులక్షయమువలన కలుగు దోషములను, మిత్రద్రోహమువలన సంభవించు పాపములను చూడకున్నచో,
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి