భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం28

అధ్యాయం 2

శ్లోకం 28

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత |

అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||

అర్ధం :-

ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకుముందు ఇంద్రియగోచరములు గావు. మరణానంతరముగూడ అవి అవ్యక్తములే. ఈ జననమరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ర్పయోజనము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...