భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం27

అధ్యాయం 2

శ్లోకం 27

జాతస్య హి ద్రువో మృత్యు: ద్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే ర్థే న త్వం శోచితుమర్హసి ||

అర్ధం :-

పుట్టినవానికి మరణము తప్పదు. మరణించినవానికి పునర్జన్మ తప్పదు. కనుక, అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...