అధ్యాయం 2
శ్లోకం 27
జాతస్య హి ద్రువో మృత్యు: ద్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే ర్థే న త్వం శోచితుమర్హసి ||
అర్ధం :-
పుట్టినవానికి మరణము తప్పదు. మరణించినవానికి పునర్జన్మ తప్పదు. కనుక, అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి