భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం20

అధ్యాయం 2

శ్లోకం 20

న జాయతే మ్రియతే నాకదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ |

అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||

అర్ధం :-

ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు. పుట్టి ఉండునది కాదు. ఇది భవ వికారములు లేనిది. ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము నశిస్తుంది. ఆత్మ నశించదు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...