భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం2

అధ్యాయం 1

శ్లోకం 2:-
దృష్ట్వాతు పాండవానీకం వ్యూడం  దుర్యోధనస్తదా | 
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||   







అర్ధం:-
సంజయుడు పలికెను :-

ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు 
మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను. 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...