భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం6

అధ్యాయం 1
శ్లోకం 6
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చావీర్యవాన్ |
సౌభద్రో ద్రోపదేయాశ్చ సర్య ఏవ మహారథాః ||

అర్ధం:-

పరాక్రమవంతుడైన యుధామన్యుడు మరియు వీరుడగు ఉత్తమౌజుడు, 
సుభద్రపుత్రుడు అభిమన్యుడు, ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు కలరు. వీరి అందరూ మహారథులు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...